ఎస్. వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి

రాజకీయనాయకుడు

సతీష్‌రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయనాయకులు,[1] ఇతను 04-09-2014 న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనాడు.[2] తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ఎ.చక్రపాణి 04-09-2014 న ప్రకటించారు. సతీష్‌రెడ్డి కడప జిల్లా వేంపల్లెకు చెందిన చెందిన వ్యక్తి.[3] సతీష్‌కుమార్‌రెడ్డి 1988లో సింగిల్ విండో అధ్యక్షునిగా, 1995లో టీడీపీ తరపున మండల అధ్యక్షునిగా, 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలాగే పులివెందుల అసెంబ్లీ స్థానానికి 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.

మూలాలు మార్చు

  1. "VENKATA SATISH KUMAR REDDY SINGAREDDY'S PROFILE, NEWS, PHOTOS, CONSTITUENCY, ELECTION DETAILS AND ELECTION RESULTS WITH ANALYSIS". www.leadertoleader.in. Retrieved 2018-01-17.[permanent dead link]
  2. "It's time for a 'clean shave,' says this TDP MLC". The Hindu (in Indian English). Special Correspondent. 2017-01-12. ISSN 0971-751X. Retrieved 2018-01-17.{{cite news}}: CS1 maint: others (link)
  3. ADR. "Venkata Satish Kumar Reddy Singareddy(TDP):Constituency- PULIVENDLA(KADAPA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2018-01-17.
  • సాక్షి దినపత్రిక - 05-09-2014 (సతీష్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక - మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు చైర్మన్ చక్రపాణి ప్రకటన)