ఏప్రిల్ 2009
వర్తమాన ఘటనలు | 2009 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు | 2008 ఘటనలు |
ఏప్రిల్ 1 మార్చు
- కృష్ణా- గోదావరి బేసిన్ లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైంది.
ఏప్రిల్ 2 మార్చు
- తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫాస్టోను విడుదల చేసింది.
- హిందీ సినిమా నటుడు సంజయ్ దత్ సమాజ్ వాదీ పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమించబడ్డాడు.
ఏప్రిల్ 7 మార్చు
- భారతదేశ ఆర్థికవేత్త, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు రాజా చెల్లయ్య మరణం
ఏప్రిల్ 12 మార్చు
- థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.
ఏప్రిల్ 13 మార్చు
- మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్మమెంటులో భారత్ 3-1 స్కోరుతో మలేషియాపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
ఏప్రిల్ 14 మార్చు
- మహీంద్రా గ్రూపునకు చెందిన టెక్ మహీంద్రా సత్యం సాప్ట్వేర్ సంస్థను టేకోవర్ చేసుకుంది.
ఏప్రిల్ 16 మార్చు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2009 మొదటి దశ పోలింగ్ జరిగింది.
- భారత సార్వత్రిక ఎన్నికల ప్రారంభంలో నక్సలైట్ ఉద్యమంలో 17 మంటి ప్రజల హతం.
ఏప్రిల్ 19 మార్చు
- భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
ఏప్రిల్ 20 మార్చు
- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ RISAT-2 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
ఏప్రిల్ 21 మార్చు
- భారతదేశపు ప్రధాన ఎన్నికల కమీషనర్గా నవీన్ చావ్లా బాధ్యతలు చేపట్టాడు.
- అమెరికాలోని ప్రవాసాంధ్రుల సంఘం (తానా) తదుపరి అధ్యక్షుడిగా తోటకూర ప్రసాద్ ఎన్నికయ్యాడు.
ఏప్రిల్ 23 మార్చు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2009 మొదటి దశ పోలింగ్ జరిగింది.
ఏప్రిల్ 27 మార్చు
- హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్ మరణం. (జ.1939)
ఏప్రిల్ 29 మార్చు
- తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు గుత్తా రామినీడు మరణం. (జ.1929)
ఏప్రిల్ 30 మార్చు
- భారత సార్వత్రిక ఎన్నికలలో 3వ దశ పోలింగు జరిగింది.
- 9 రాష్ట్రాల పరిధిలోని 107 లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి.