ఓ తండ్రి తీర్పు 1985 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంతొ రూపొందిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఓ తండ్రి తీర్పు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మాగంటి మురళీమోహన్,
జయసుధ,
రాజ్యలక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు


1985వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపిక చేసి రజిత నంది అవార్డు ప్రకటించింది.

1985: ఉత్తమ నటుడు , నంది అవార్డు, మురళి మోహన్.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "O Thandri Theerpu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు మార్చు