కడియం మండలం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం


కడియం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం. కడియం, ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°54′47″N 81°49′01″E / 16.913°N 81.817°E / 16.913; 81.817
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంకడియం
Area
 • మొత్తం76 km2 (29 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం90,499
 • Density1,200/km2 (3,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1008

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 80,499 అందులో పురుషులు 45,066 మంది ఉండగా, స్త్రీలు 45,433 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. వేమగిరి
  2. కడియం
  3. జేగురుపాడు
  4. దామిరెడ్డిపల్లి
  5. వీరవరం
  6. మురమండ
  7. దుళ్ళ

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. కడియపులంక
  2. కడియపుసావరం
  3. పొట్టిలంక
  4. బుర్రిలంక

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015

వెలుపలి లంకెలు మార్చు

కడియం అయోమయ నివృత్తి కొరకు చూడండి - కడియం (అయోమయ నివృత్తి)