కన్నడ నాడు పార్టీ

కర్ణాటకలోని రాజకీయ పార్టీ

కన్నడ నాడు పార్టీ అనేది కర్ణాటకలో విజయ్ సంకేశ్వర్ స్థాపించిన రాజకీయ పార్టీ. ఇది 2004లో ఎన్నికలలో ఈ పార్టీ పోటీ చేసింది.[1] తర్వాత జనతాదళ్ (సెక్యులర్) లో విలీనమైంది. తాను సభ్యుడిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంకేశ్వర్ పార్టీని ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో ఆయన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఆ సమయంలో నటుడు ద్వారకీష్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.[2]

కన్నడ నాడు పార్టీ
స్థాపకులువిజయ్ శంకేశ్వర్
స్థాపన తేదీ2004

మూలాలు

మార్చు
  1. "IndiaVotes PC: Party performance over elections - Kannada Nadu Party All States". IndiaVotes. Retrieved 2021-07-03.
  2. "Kannada Nadu to contest all seats in polls". The Hindu. 1 December 2003. Archived from the original on 22 November 2004. Retrieved 30 April 2024.