కమ్మవారిపాలెం (చిలకలూరిపేట)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

కమ్మవారిపాలెం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కమ్మవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కమ్మవారిపాలెం is located in Andhra Pradesh
కమ్మవారిపాలెం
కమ్మవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′53″N 80°05′41″E / 16.131280°N 80.094677°E / 16.131280; 80.094677
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

ఈ ఊరిలో 1 నుండి 5 వరకు ప్రాథమిక పాఠశాల, 6 నుండి 10 వరకు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

ఈ గ్రామంలో 1940 లో వరి ప్రధాన పంట, తరువాత వరుసగా చెరుకు, పొగాకు, ప్రత్తి, మిరప, కంది, సుబాబుల్ ప్రధాన పంటలు. 1999,2003 లో కరువు, ఋతుపవనాల రాక ఆలస్యం వంటివి ఊరిలో ఆహార వాణిజ్య పంటల పైన చాల ప్రభావం చూపించడం వలన, ప్రత్యామ్నాయంగా రైతులు సుబాబులు పంట వైపు వెల్లారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు మార్చు

ఈ గ్రామంలో భారత రాజకీయనాయకుడు చాపలమడుగు రామయ్య చౌదరి ఈ గ్రామంలో జన్మించాడు.నరసరావుపేట తొలి లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుగా 1952 నుండి 1957 వరకు పనిచేసాడు.నరసరావుపేట శాసనసభ నియోజకవర్గానికి 1962 నుండి 1967 వరకు ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు