కలికాలం ఆడది 1994లో విడుదలైన తెలుగు సినిమా. పవిత్ర జ్యోతి కంబైన్స్ పతాకంపై ఎ.కె.కుమార్ నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జ్యోతి, శివకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శివాజీ రాజా సంగీతాన్నందించాడు.[1]

కలికాలం ఆడది
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం సాయికృష్ణ,
జ్యోతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పవిత్ర జ్యోతి కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం:వేజెళ్ళ సత్యనారాయణ
  • కథ: వెజెల్లా, కుమార్
  • సంభాషణలు: వసుంధర (తొలి)
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, జొన్నవిత్తుల, అరవింద మిత్రా
  • నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శివాజీ రాజా, రాధిక
  • సంగీతం: శివాజీ రాజా
  • ఛాయాగ్రహణం: డికె నాగరాజు
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • నృత్యాలు: రాజు
  • కాస్ట్యూమ్స్: రఫీ
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్, సోము
  • నిర్మాత: ఎకె కుమార్
  • దర్శకుడు: వెజెల్లా సత్యనారాయణ
  • బ్యానర్: పవిత్ర జ్యోతి కంబైన్స్

మూలాలు మార్చు

  1. "Kalikalam Aadathi (1994)". Indiancine.ma. Retrieved 2020-08-23.