గంగనపల్లి (కాకినాడ)

గంగనపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

విశేషాలు మార్చు

  • గంగనాపల్లి గ్రామానికి చెందిన గంటా వెంకటరమణకు చెందిన జెర్సీ ఆవు, వరుసగా 45 నెలలపాటు, ఉదయం 3 లీటర్లూ, సాయంత్రం 3 లీటర్లూ పాలిస్తూ రికార్డుల కెక్కింది.[2]

ప్రముఖులు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

[2] ఈనాడు మెయిన్; 2014,మార్చి-19;14వ పేజీ.]