అదనపు జిల్లా కోర్టు మార్చు

మంచిర్యాల కేంద్రంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు అవసరమని, అందుకు తన వంతు కృషిచేస్తానని హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు అన్నారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో జిల్లాకోర్టు ఉండటం ఈ ప్రాంతవాసులకు దూరభారంగా మారిందన్నారు.మంచిర్యాలలోని కోర్టులలో సివిల్‌ కేసులు దాదాపు 3 వేలు, క్రిమినల్‌ కేసులు సుమారు 5వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.(ఈనాడు15.11.2009) --Nrahamthulla 05:16, 15 నవంబర్ 2009 (UTC)

Return to "మంచిర్యాల" page.