జగన్నాటకం (2022 సినిమా)

జగన్నాటకం 2022లో తెలుగులో విడుదలైన సినిమా. వై వి కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై బాతల పెంచలయ్య నిర్మించిన ఈ సినిమాకు ఆరజ్‌ అల్తాడ దర్శకత్వం వహించాడు. పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్‌, అర్ఫితా లోహి ప్రధాన పాత్రల్లో నటించిన జులై 22న విడుదలైంది.[2]

జగన్నాటకం
దర్శకత్వంఆరజ్‌ అల్తాడ
రచనఆరజ్‌ అల్తాడ
నిర్మాతబాతల పెంచలయ్య
తారాగణం
  • పార్వతీశం
  • కుమారస్వామి
  • స్వాతి మండల్‌
  • అర్ఫితా లోహి
ఛాయాగ్రహణంసాయి కుమార్ చుక్కల
కూర్పుప్రవీణ్ కోలా
సంగీతంవి. కిరణ్‌ కుమార్‌
నిర్మాణ
సంస్థ
వై వి కే ఎస్ క్రియేషన్స్
విడుదల తేదీ
2022 జూలై 22 (2022-07-22)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • పార్వతీశం
  • కుమారస్వామి
  • స్వాతి మండల్‌
  • అర్ఫితా లోహి
  • శ్రీను పెనుమూడి
  • బేబీ రోషిణి
  • ఆలపాటి లక్ష్మి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వై వి కే ఎస్ క్రియేషన్స్
  • నిర్మాత: బాతల పెంచలయ్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆరజ్‌ అల్తాడ
  • సంగీతం: వి. కిరణ్‌ కుమార్‌
  • సినిమాటోగ్రఫీ: సాయి కుమార్ చుక్కల
  • ఎడిటర్ : ప్రవీణ్ కోలా
  • ఆర్ట్ డైరెక్టర్ : శ్రీకాంత్ ఉప్పిలి
  • పాటలు: హరిబాబు కర్రి, గోసాల రాంబాబు

ఇవి కూడా చుడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (12 July 2022). "ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే." Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  2. Eenadu (18 July 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.

బయటి లింకులు మార్చు