తమిళనాడు టాకీస్
తమిళనాడు టాకీస్ ఒక దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి సౌందరరాజన్.
ఈ సంస్థ ద్వారానే ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి పరిచయమయ్యారు.
నిర్మించిన సినిమాలు మార్చు
- చెంచులక్ష్మి (1943)
- అదృష్టదీపుడు (1950)
- నవ్వితే నవరత్నాలు (1951)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |