దక్షిణాది భక్తపారిజాతాలు

దక్షిణాది భక్తపారిజాతాలు 2003 సంవత్సరంలో రావినూతల శ్యామప్రియ రచించిన తెలుగు పుస్తకం. భగవాన్ శ్రీ రమణ మహర్షికి దీనిని అంకితం చేశారు. దీనిని యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదులో ప్రథమంగా ముద్రించారు. ఇందు 31 మంది దక్షిణ భారతదేశానికి చెందిన భక్తుల గురించి సరళమైన తెలుగు భాషలో టూకీగా తెలిపారు.

విషయ సూచిక మార్చు

మూలాలు మార్చు

  • దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.