డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం 'దేవరశిల'. ఇందులో 12 కథలు ఉన్నాయి.అవి ;

  • తూరుపు కొమ్మలు
  • నేల దిగని ఊడ
  • నెత్తుటి మాన్యం
  • వానరాయుడి పాట
  • కొయ్య బొమ్మలు
  • అంజన సిద్ధుడు
  • ముడుపు కొయ్య
  • కొలిమ్మాను
  • వెనుకటి కాలం కాదు
  • నీడలు
  • ఊరిని మర్సి పొగాకు రబ్బీ
  • పొద్దు పుట్టింది