దేవేంద్ర ఝఝారియా
దేవేంద్ర ఝఝారియా (Devendra Jhajharia) (జననం: 10 జూన్ 1981) రాజస్తాన్ కు చెందిన ఒక క్రీడాకారుడు. ఇతను పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగతంగా రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు. ఇతను 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొదటి బంగారు పతకం గెలవగా, 2016 రియో పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రెండవ బంగారు పతకం గెలిచాడు.ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్లో దేవేంద్ర ఝఝారియా రజత పతకం గెలిచాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | Indian | |||||||||||||||||||||||||||||||||||
జననం | 1981 జూన్ 10 | |||||||||||||||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||
క్రీడ | Athletics | |||||||||||||||||||||||||||||||||||
పోటీ(లు) | F46 Javelin | |||||||||||||||||||||||||||||||||||
కోచ్ | R.D. Singh | |||||||||||||||||||||||||||||||||||
సాధించినవి, పతకాలు | ||||||||||||||||||||||||||||||||||||
పారాలింపిక్ ఫైనళ్ళు | 2004 | |||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
మూలాలు మార్చు
- ↑ Sakshi (31 August 2021). "అసాధారణం... దేవేంద్ర ప్రస్థానం". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.