దొంగలున్నారు జాగ్రత్త (1993 సినిమా)

దొంగలున్నారు జాగ్రత్త 1993 జనవరి 8న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ కింద దేవేంద్ర వరప్రసాద్ రావు నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. రఘు, గాంధీలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నవీన్-జ్యోతి సంగీతాన్నందించారు.[1]

దొంగలున్నారు జాగ్రత్త
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యారెడ్డి
తారాగణం కెప్టెన్ రాజు
సంగీతం నవీన్ జ్యోతి
నిర్మాణ సంస్థ లక్ష్మి సినీ క్రియెషన్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Dongalunnaru Jagratha (1993)". Indiancine.ma. Retrieved 2022-12-01.