దోసపాడు (పెదపారుపూడి)
దోసపాడు, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం.
దోసపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°28′00″N 80°57′00″E / 16.466667°N 80.950000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పెదపారుపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521321 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ భౌగోళికం మార్చు
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలు మార్చు
గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు
సమీప మండలాలు మార్చు
గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు
రైలు వసతి మార్చు
గ్రామానికి రైల్వే స్టేషన్ ఉంది.ఈ స్టేషన్ మీదుగా అన్ని దూర ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి.
- విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
- గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 41 కి.మీ
విద్యా సౌకర్యాలు మార్చు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
మౌలిక వసతులు మార్చు
కళ్యాణమండపం మార్చు
ఈ కల్యాణమండపం నిర్మాణానికి, కీ.శే. తలశిల రత్తయ్య, చంద్రమ్మల ఙాపకార్ధం, వారి మేనల్లుడు ఉప్పల వెంకటేశ్వరావు, ఆయన భార్య సీతామనోహరం, 15 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. వీరి కుమారుడు శ్రీ ఉప్పల ప్రజోత్, ఈ మండపానికి కావలసిన 12 సెంట్ల భూమిని వితరణగా అందించారు. ఈ కళ్యాణమండపాన్ని, 2017,జూన్-18న ప్రారంభించారు. [4]
గ్రామ పంచాయతీ మార్చు
- 2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ సజ్జా శివప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ మాయా సత్యనారాయణ ఎన్నికైనారు. [1]
- ప్రస్తుత సర్పంచ్ అనారోగ్య కారణాల వలన రాజీనామా చేయడంతో, ఉప సర్పంచిగా ఉన్న శ్రీ మాయా సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకు, 2016,ఫిబ్రవరి-11న సర్పంచిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. [2]
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు మార్చు
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం మార్చు
ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-21వతేదీ మంగళవారంనాడు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్చలా, ఆంజనేయస్వామివారల కళ్యాణం వైభవం నిర్వహించారు. 22వతేదీ బుధవారంనాడు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు మార్చు
వరి, మినుము, పెసర
గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు
వ్యవసాయం
మూలాలు మార్చు
వెలుపలి లింకులు మార్చు
[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-8; 38వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-12; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-22; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-18&20; 2వపేజీ.