ధవళాంబరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగము. జాబితాలో 49వ రాగం.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ధవళంగం" లేదా "ధవళాంగి" అని అంటారు.

రాగ లక్షణాలు మార్చు

 
"ధవళాంబరి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G3 M2 P D1 N1 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N1 D1 P M2 G3 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 13వ మేళకర్త రాగమైన గాయకప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. "Carnatic Songs - shrI vANI pustaka". karnatik.com. Retrieved 2020-07-27.

బాహ్య లంకెలు మార్చు