నితీష్ కుమార్ ఏడవ మంత్రివర్గం

బీహార్ శాసనసభకు 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ & బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా నియమితుడై 30 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.

మంత్రులు మార్చు

సంఖ్యా పేరు శాఖ నుండి వరకు పార్టీ
1. నితీష్ కుమార్[1] ముఖ్యమంత్రి, హోమ్ 16 నవంబర్ 2020 9 ఆగష్టు 2022 జేడీయూ
2. తార్ కిషోర్ ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి & ఆర్ధిక, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి 16 నవంబర్ 2020 9 ఆగష్టు 2022 బీజేపీ
3. రేణు దేవి ఉప ముఖ్యమంత్రి & బీసీ సంక్షేమ & విపత్తు నిర్వహణ 16 నవంబర్ 2020 9 ఆగష్టు 2022 బీజేపీ
4 నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ పర్యావరణ, అటవీ 16 నవంబర్ 2020 9 ఆగష్టు 2022 బీజేపీ
5 జిబేష్ కుమార్ రాష్ట్ర కార్మిక వనరుల, సమాచార సాంకేతిక 16 నవంబర్ 2020 9 ఆగష్టు 2022 బీజేపీ

మూలాలు మార్చు

  1. The New Indian Express (16 November 2020). "Nitish Kumar sworn in as Bihar CM for fourth consecutive term; Renu Devi first woman deputy CM". Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.