పలాస రెవెన్యూ డివిజను

పలాస రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒక పరిపాలనా విభాగం. ఇది జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న ఏర్పాటు చేసింది.[1]

పలాస రెవెన్యూ డివిజను
రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
స్థాపన4 ఏప్రిల్ 2022
పరిపాలనా విభాగంపలాస
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజన్ పరిధి మండలాలు మార్చు

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.[2]

  1. ఇచ్ఛాపురం మండలము
  2. కంచిలి మండలం
  3. కవిటి మండలం
  4. మందస మండలం
  5. నందిగాం మండలం
  6. పలాస మండలం
  7. సోంపేట మండలం
  8. వజ్రపుకొత్తూరు మండలం

మూలాలు మార్చు

  1. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 3 April 2022. Retrieved 31 May 2022.