పి. రోహిత్ రెడ్డి

పి. రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తాండూర్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

పి. రోహిత్ రెడ్డి

పదవీ కాలం
2018- ప్రస్తుతం
ముందు  పట్నం మహేందర్ రెడ్డి
నియోజకవర్గం తాండూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 17, 1984
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసం తాండూర్, తెలంగాణ

రాజకీయ విశేషాలు మార్చు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి పై 2385 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

మూలాలు మార్చు