పురాణం సూరిశాస్త్రి

తెలుగు రచయిత, విమర్శకుడు

పురాణం సూరిశాస్త్రి (1888 - 1941) సుప్రసిద్ధ పండితుడు, రచయిత, తొలి తెలుగు నాటకరంగ విమర్శకుడు.

పురాణం సూరిశాస్త్రి
పురాణం సూరిశాస్త్రి
జననం1888
మరణం1941
ప్రసిద్ధితొలి తెలుగు నాటకరంగ విమర్శకులు
తండ్రిసుబ్రహ్మణ్యశర్మ
తల్లికామేశ్వరమ్మ

జీవిత విశేషాలు మార్చు

పురాణం సూరిశాస్త్రి తన కుమార్తె వెంకటరమణను మల్లాది రామకృష్ణశాస్త్రి కి ఇచ్చి వివాహం జరిపించాడు.

రచనలు మార్చు

  1. ఆంధ్రనాటక సంస్కరణము
  2. నాట్య అశోకము[1]
  3. నాట్యాంబుజము[2]
  4. నాట్యోత్పలములు[3]
  5. విమర్శక పారిజాతము

ఇతర వివరాలు మార్చు

ఈయన రాసిన నాట్యాంబుజము, నాట్య అశోకము అనే గ్రంథాలపై మొదలి నాగభూషణశర్మ సంపాదకంలో నాట్యాంబుజము అండ్‌ నాట్య అశోకము అనే పుస్తకం వెలవడింది.[4] [5]

మూలాలు మార్చు

  1. నాట్య అశోకము. "Naat'ya Ashookamu". tera-3.ul.cs.cmu.edu. Retrieved 5 April 2017.[permanent dead link]
  2. నేషనల్ లైబ్రరీ ఆప్ ఇండియా. "నాట్యాంబుజము / పురాణం సూరిశాస్త్రి". opac.nationallibrary.gov.in. Retrieved 5 April 2017.[permanent dead link]
  3. నాట్యోత్పలములు. "Naat'yootpalamulu". tera-3.ul.cs.cmu.edu. Retrieved 5 April 2017.[permanent dead link]
  4. ఆనంద్ బుక్స్. "Natyambujamu And Natya Ashokamu - నాట్యాంబుజము అండ్‌ నాట్య అశోకము". www.anandbooks.com. Archived from the original on 14 అక్టోబరు 2017. Retrieved 5 April 2017.
  5. సుపత. "నాట్యాంబుజము & నాట్య అశొకము (Natyambujam and Natya Asokam)". www.supatha.in. Retrieved 5 April 2017.[permanent dead link]