పుల్లయ్యగారిదిబ్బ
"పుల్లయ్యగారిదిబ్బ" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
పుల్లయ్యగారిదిబ్బ | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°52′49″N 80°56′52″E / 15.880255°N 80.947843°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 120. |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్ర మార్చు
గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు
గ్రామ భౌగోళికం మార్చు
సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యం మార్చు
నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు మార్చు
మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల
గ్రామంలోని మౌలిక సదుపాయాలు మార్చు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు
గ్రామ పంచాయతీ మార్చు
ఈ గ్రామం పర్రచివర గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు మార్చు
గ్రామంలో ప్రధాన పంటలు మార్చు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు
గ్రామ ప్రముఖులు మార్చు
గ్రామ విశేషాలు మార్చు
ఈ గ్రామానికి చెందిన, వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన శ్రీ పైకం శేషుబాబు+సుగుణ దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి ముసునూరు బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని. ఈమె అలుపెరుగని సాధనతో కబడ్డీ క్రీడలో రాణించుచున్నది. పాఠశాల, మండల, జిల్లా, జోనల్ స్థాయిలో, కబడ్డీ, ఖో-ఖో, పరుగు పందేలలో ప్రతిభ కనబరచుచూ, విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె అండర్-16 విభాగంలో జాతీయస్థాయి కబడ్డీ జట్టుకు ఎన్నికైనది. ఇప్పుడు భోపాలులో 2013 డిసెంబరు 20 నుండి జరుగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు, ఈమె ఐదవసారి వెళ్ళనున్నది. ఇదేగాక ఈమె రన్నింగ్, ఖో-ఖో ఆటలలో గుడా జోనల్ స్థాయిలో పలు పతకాలు గెల్చుకున్నది. [1]
మూలాలు మార్చు
[1] ఈనాడు కృష్ణా. 2013 నవంబరు 28.8వ పేజీ.