ప్రగతిశీల్ ఇందిరా కాంగ్రెస్ (పశ్చిమ బెంగాల్)

భారతీయ రాజకీయ పార్టీ

ప్రగతిశీల ఇండియా కాంగ్రెస్ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. సోమేంద్ర నాథ్ మిత్ర భారత జాతీయ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, 2008 జూలైలో ప్రగతిశీల ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. 2009 అక్టోబరులో పార్టీ అధికారికంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనం చేయబడింది.

ప్రగతిశీల్ ఇందిరా కాంగ్రెస్
స్థాపకులుసోమేంద్ర నాథ్ మిత్ర
స్థాపన తేదీ19 జూలై 2008; 15 సంవత్సరాల క్రితం (2008-07-19)
రద్దైన తేదీఅక్టోబరు 2009; 14 సంవత్సరాల క్రితం (2009-10)
విద్యార్థి విభాగంప్రగతిశీల ఛత్ర దళ్
యువత విభాగంప్రగతిశీల యువ దళ్
రాజకీయ విధానంజాతీయవాదం
ప్రజాస్వామ్య సోషలిజం
సోషలిజం
రంగు(లు)ఆకుపచ్చ
ఈసిఐ హోదారద్దు చేసిన పార్టీ[1]
కూటమియుపిఎ
శాసనసభలో స్థానాలు
0 / 295
(పశ్చిమ బెంగాల్ శాసనసభ)
0 / 235
(తమిళనాడు శాసనసభ)

మూలాలు మార్చు

  1. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.