బాదనగుప్పే రైల్వే స్టేషను

కర్ణాటక రాష్ట్రం లోని రైల్వే స్టేషన్.

బాదనగుప్పే రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైను లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను భారతదేశం లోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా లో ఉంది.

బాదనగుప్పే
భారతీయ రైల్వే స్టేషను
బాదనగుప్పే రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationచామరాజనగర్ జిల్లా, కర్నాటక
 India
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడు
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ప్రదేశం మార్చు

బాదనగుప్పే రైల్వే స్టేషను మైసూరు జిల్లా లోని బాదనగుప్పే గ్రామంలో ఉంది.

చరిత్ర మార్చు

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

రైళ్ళు మార్చు

 
Tree worship on the railway station road

ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
  2. "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే