బొడ్డుపల్లి పురుషోత్తం

బొడ్డుపల్లి పురుషోత్తం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశాడు. ఇతడు బాపట్లలో 1927, జూలై 1న జన్మించాడు[1]. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ఎం.ఎ., పి.హెచ్.డి పట్టాలు పొందాడు. ఇతని పర్యవేక్షణలో అనేక మంది విద్యార్థులు పరిశోధనలు చేసి 18 పి.హెచ్.డి, 19 ఎం.ఫిల్. పట్టాలు సంపాదించారు.

రచనలు మార్చు

  1. ఆక్రందన శతకము
  2. గోపికా హృదయోల్లాసం
  3. శ్రీ కృష్ణార్జున సంవాదం
  4. కాళిదాస కవిత
  5. మహోదయము[2] (చారిత్రక నవల)
  6. మానిషాదమ్
  7. శ్రీ త్యాగరాజ సద్గురు సమారాధనం
  8. వాగనుశీలనము
  9. ఆధునికాంధ్ర కవిత్రయ శారదా సమారాధనం[3]
  10. వ్యాకరణ పదకోశము (రవ్వా శ్రీహరితో కలిసి)[4]
  11. తెనుగు వ్యాకరణవికాసము
  12. యుగపురుషుడు
  13. విశ్వకవి
  14. ఈడూ జోడూ
  15. కుసుమాంజలి
  16. సుచీముఖి
  17. మన సారస్వతం
  18. ఓ మానవతావాది
  19. సత్యం శివం సుందరం
  20. Truth, Bliss & Beauty
  21. బాలవ్యాకరణ వికాస వ్యాఖ్య
  22. భాషా శాస్త్ర పరిచయం
  23. భక్త కవిరాజు బమ్మెర పోతరాజు
  24. భక్తిగీతాలు
  25. The Theories of Telugu Grammar
  26. శివానందలహరి
  27. గీతాంజలి
  28. సౌందర్యలహరి
  29. వైభవశ్రీ విశ్వనాథ
  30. ప్రబోధ గీతావళి
  31. త్రిలిజ్ఞ లక్షణములు

బిరుదము మార్చు

  • సాహితీ చతురానన

మూలాలు మార్చు

  1. "తెలుగు రచయితల సదస్సు, గుంటూరు సావనీరు - ప్రచురణ మే 9, 1971 - పేజీ 8". Archived from the original on 2016-03-05. Retrieved 2021-12-30.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
  3. అమెజాన్ డాట్ కాం లో పుస్తక వివరాలు
  4. వ్యాకరణ పదకోశము by: బొడ్డుపల్లి పురుషోత్తం (author) రవ్వా శ్రీహరి (author)

ఇతర లింకులు మార్చు