బ్రహ్మం సాగర్ వైఎస్‌ఆర్ జిల్లాలోని సాగునీటి ఆనకట్ట.[1]

బ్రహ్మం సాగర్

చరిత్ర మార్చు

కరవు పీడిత బద్వేలు ప్రాంతానికి త్రాగు, సాగు నీటి కల్పనకు ఎన్.టి.రామారావు, ఈ ప్రాజెక్టుకు, 1983లో 432 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టాడు. 17 టి.ఎం.సి.ల సామర్ధ్యంతో పూర్తి చేసిన ఈ జలాశయాన్ని, 2006, సెప్టెంబరు-27న అప్పటి ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి, ఏ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతులమీదుగా దీనిని జాతికి అంకితం చేసినారు.

ఉపయోగం మార్చు

ఈ జలాశయం ఆధారంగా మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల రైతులు ప్రధానంగా వరి, ప్రత్తి, ప్రొద్దు తిరుగుడు పంటలు పండిస్తారు.

మూలాలు మార్చు

  1. Codingest. "బ్రహ్మం సాగర్ డ్యాంకు లీకేజీ ముప్పు". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-11-11.[permanent dead link]