భారత్ ఆదివాసీ పార్టీ

రాజస్థాన్‌లోని రాజకీయ పార్టీ

భారత్ ఆదివాసీ పార్టీ అనేది భారతదేశంలోని రాజస్థాన్‌లో ఉన్న రాజకీయ పార్టీ. 2023 సెప్టెంబరు 10న ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రోట్ ఈ పార్టీని స్థాపించాడు.[1]

భారత్ ఆదివాసీ పార్టీ
స్థాపకులురాజ్‌కుమార్ రోట్
స్థాపన తేదీ2023 సెప్టెంబరు 10
ప్రధాన కార్యాలయందుంగర్‌పూర్ రాజస్థాన్
రాజకీయ విధానంగిరిజన ఆసక్తులు
భిల్ ప్రదేశ్ రాష్ట్ర హోదా
రంగు(లు)  ఎరుపు
ECI Statusగుర్తించబడలేదు
శాసన సభలో స్థానాలు
3 / 200

భారత్ ఆదివాసీ పార్టీ 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో మూడు స్థానాలను,[1] 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఒక స్థానాన్ని గెలుచుకుంది.[2] పార్టీ నాయకుడు రోట్ చోరాసి అసెంబ్లీ నియోజకవర్గం (రాజస్థాన్) అరవై తొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో చారిత్రాత్మకంగా గెలుపొందారు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Prakash, Priyali (2023-12-03). "Rajasthan Elections Results 2023 | All about Bharat Adivasi Party". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-04.
  2. "मध्‍यप्रदेश में हुई इस नई पार्टी की एंट्री, कांग्रेस प्रत्याशी को चार हजार वोटों के अंतर से हराया; विधानसभा चुनाव में पहली जीत". Dainik Jagran (in హిందీ). Retrieved 2023-12-03.

బాహ్య లింకులు మార్చు