మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ

విశాఖపట్నంలోని కళాశాల

మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్నంలో ఉన్న ఒక ఎక్యుమెనికల్ థియోలాజికల్ సెమినరీ. ఇది 1996లో స్థాపించబడిన విజన్ నేషనల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగ సంస్థ.[1]

మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ
రకంసెమినరీ
స్థాపితం1996
అనుబంధ సంస్థసెరాంపూర్ కళాశాల (విశ్వవిద్యాలయం), సెరంపూర్ 712 201, హుగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్
ప్రధానాధ్యాపకుడురెవ్ డా. కె. డేవిడ్ ఉధ్యకుమార్
చిరునామకొమ్మాది రోడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
17°49′39″N 83°20′36″E / 17.82750°N 83.34333°E / 17.82750; 83.34333
కాంపస్అర్బన్
జాలగూడుmctvizag.wordpress.com

ఈ సంస్థ 2003 నుండి సెరాంపూర్ కళాశాల సెనేట్‌కు అనుబంధంగా ఉంది. గుంటూరులోని బెతెల్ బైబిల్ కళాశాలతోపాటు, వేదాంతశాస్త్రంలో విశ్వవిద్యాలయ గుర్తింపు పొందిన గ్రాడ్యుయేట్-స్థాయి కోర్సులను అందించే ఆంధ్రా ప్రాంతంలోని రెండు సెమినరీలలో ఇదీ ఒకటి.

కళాశాల మార్చు

ఇది బ్యాచిలర్ ఆఫ్ డివినిటీతోపాటు ఇతర డిగ్రీలని అందిస్తుంది. రోజు ఉదయం 8 గంటల నుండి ప్రార్థనా మందిరంలో ఆరాధనతో ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలు చేస్తారు.

ఫ్యాకల్టీ మార్చు

  • మిషన్స్ - రెవ. డా. కె. డేవిడ్ ఉదయకుమార్
  • పాత టెస్టమెంట్ - మిస్టర్ ఆర్. సతీష్ కరుణ్
  • కొత్త టెస్టమెంట్ - రెవ. దేవకృపా వరకుకుమార్
  • థియాలజీ - రెవ. జాన్ పీటర్ పాల్
  • మతాలు - మిస్టర్ సీమించన్ చోంగ్లోయ్.
  • క్రైస్తవ మత చరిత్ర - రెవ.పి.ఎస్.చిట్టి బాబు
  • కౌన్సెలింగ్ - రెవ. లీలా గ్రేస్
  • ఇంగ్లీష్ - మిస్టర్ ఆర్. ఎలుజై

మూలాలు మార్చు

  1. History[permanent dead link] at the Vision Nationals website.