మిత్రా బీర్

భారతీయ ఉద్యమకారిని

మిత్రా బిర్ గోవాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, విద్యావేత్త. ఈ ప్రాంతం పోర్చుగీస్ కాలనీగా ఉన్నప్పుడు ఆమె తన 22 సంవత్సరాల వయస్సులో పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆమె తరువాత బాలికలకు పాఠశాలలను మార్గోవా, వెరెం, కాకోరాతో పాటు గోవాలోని యితర ప్రాంతాలలో ప్రారంభించింది. ఆమె మహిళలకు వృత్తి విద్యా కేంద్రాలు కూడా స్థాపిందింది. ఆమె గోవా అసెంబ్లీ మాజీ సభ్యుడు, గాంధేయవాది దివంగత మాధవ్ ఆర్. బిర్‌ను వివాహం చేసుకుంది.

గోవా స్టేట్ మ్యూజియంలో చూసినట్లుగా మిత్రా బీర్ చిత్రం

ఆమె 1978 లో మరణించింది.[1]

మూలాలు మార్చు

  1. Perez, Rosa Maria (ఆగస్టు 2018). "Goans on the move - Provincializing Goa: Crossing Borders Through Nationalist Women". InterDISCIPLINARY Journal of Portuguese Diaspora Studies. 7: 235–236. ISSN 2325-3991. Archived from the original on 7 ఏప్రిల్ 2019. Retrieved 7 ఏప్రిల్ 2019.