మిలీనియం ఐటి టవర్స్

17°48′32″N 83°23′15″E / 17.808777°N 83.387581°E / 17.808777; 83.387581

మిలీనియం ఐటి టవర్స్
సాధారణ సమాచారం
రకంఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్
ప్రదేశంరుషికొండ, విశాఖపట్నం, భారతదేశం
పూర్తి చేయబడినది2019
ప్రారంభం2019 ఫిబ్రవరి 15
వ్యయం 145 crore
ఎత్తు
పైకప్పు నేల10
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య11
నేల వైశాల్యం16,000 m2 (170,000 sq ft)[1]
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిసి.పి. కుక్రేజా ఆర్కిటెక్ట్స్
అభివృద్ధికారకుడుఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్

మిలీనియం ఐటి టవర్స్ అనేది విశాఖపట్నం నగరంలో ఉన్న సమాచార సాంకేతికత (ఐటి) పార్కు. ఇది సమాచార సాంకేతికత మౌలిక సదుపాయాలు వృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరాన్ని ఫైనాన్షియల్-టెక్ (ఫిన్‌టెక్) రాజధానిగా చేయడంలో ఒక చొరవగా ఏర్పాటు చేయబడింది. [2] [3] [4] మిలీనియం ఐటీ టవర్ 1ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించాడు [5]

మౌలిక సదుపాయాలు మార్చు

మిలీనియం ఐటి టవర్స్ భవనం 11-అంతస్తులతో నిర్మించబడింది. ఇది విశాఖపట్నం ఐటి జోన్‌లోని అతిపెద్ద ఐటి టవర్లలో ఇది ఒకటి. భవనం రెండు బేస్‌మెంట్లు, గ్రౌండ్ ఫ్లోరు, 10 పై అంతస్తులుతో కలిగి ఉంది.దీనికి పార్కింగ్ గ్రౌండు క్రింద 16,000 m2 (170,000 sq ft) బిల్ట్-అప్ ఏరియా కలిగి ఉంది. కేంద్రీకృత ఎయిర్ కండిషనింగ్, స్వతంత్ర విద్యుత్ సరఫరాతో కలిగి ఉంది.ఇది ప్రారంభంలో 5,000 మందికి ఉద్యోగాలు కలిగించే ప్రణాళికతో ఏర్పడింది.[6]

ఇది కూడ చూడు మార్చు

మూలాలు మార్చు

  1. "Millennium IT Towers". cpkukreja.com. Archived from the original on 18 డిసెంబర్ 2018. Retrieved 18 Dec 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. Amarnath K. Menon Vizag (November 9, 2018). "Andhra Pradesh: The Making of a Tech Hub". India Today. Retrieved 2020-01-15.
  3. Fintech Valley, Vizag (9 February 2017), Fintech Valley Vizag, India., retrieved 2 August 2020
  4. "Andhra Pradesh eyeing Rs 500 crore investment from Fintech in next 2 yrs". Moneycontrol. Retrieved 2020-01-08.
  5. "Naidu inaugurates Millennium Tower I in Vizag". The Hindu. 15 February 2019. Retrieved 29 April 2019.
  6. "Millennium Tower to be new address for IT units". The Hindu. 14 February 2019. Retrieved 30 April 2019.

వెలుపలి లంకెలు మార్చు