లోక్‌తాంత్రిక్ మోర్చా (రాజస్థాన్)

భారతీయ రాజకీయ పార్టీ

లోక్‌తాంత్రిక్ మోర్చా అనేది రాజస్థాన్‌ లోని ఏడు పార్టీల కూటమి. 2013, జూన్ 4న[1] వామపక్ష పార్టీలు, ఇతర మద్దతు ఇచ్చే పార్టీల కూటమిగా ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు అమ్రా రామ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు.[2]

లోక్‌తాంత్రిక్ మోర్చా
నాయకుడుఅమ్రా రామ్
రాజకీయ విధానంబిగ్ టెంట్
మెజారిటీ:
కమ్యూనిజం
ఫ్యాక్షన్:
లౌకికవాదం
మైనారిటీ హక్కులు
సామాజిక ప్రజాస్వామ్యం
రాజకీయ వర్ణపటంవామపక్షం
శాసన సభలో స్థానాలు
0 / 200

ఈ ఫ్రంట్‌లో సిపిఐ(ఎం), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్), సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) ఉన్నాయి.[3] ఆ తర్వాత ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యే ఒక్కరే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.

సభ్యులు మార్చు

పార్టీ జెండా Abbr. నాయకుడు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
 
సీపీఐ(ఎం) అమర రామ్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
 
సిపిఐ నరేంద్ర ఆచార్య
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
 
సీపీఐ(ఎంఎల్)ఎల్ మహేంద్ర చౌదరి
సమాజ్ వాదీ పార్టీ
 
ఎస్పీ జెండా
ఎస్పీ ముఖేష్ యాదవ్

మూలాలు మార్చు

  1. "Left parties, SP, JD(S) form forum for campaigning". The Economic Times. 4 June 2013. Retrieved 28 August 2018.
  2. "Rajasthan Assembly Elections 2018: A seven-party third front takes shape". The Hindu. PTI. 28 November 2018. ISSN 0971-751X. Retrieved 28 August 2022.
  3. "Left parties, SP, JD(S) form forum for campaigning". The Economic Times. 4 June 2013. Retrieved 28 August 2022.