విక్రమాదిత్య శకం

విక్రమాదిత్య శకం భారతీయ కాలమానం. ఇది క్రీ.పూ. 58 నుండి దీనిని లెక్కించారు. శాలివాహన శకం ఆరంభానికి 136 సంవత్సరాలకు ముందే ఈ కాలమానం అమలులో ఉండేది. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటే. ఆవిధంగానే వాడుకలోకి వచ్చిన కాలాలలో ఇదీ ఒకటి. భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర ప్రసిద్ధపురుషుడు విక్రమాదిత్యుడి పేరు మీదుగా ఈ శకం ప్రారంభమైంది.

Two illustrated portions of a manuscript
జైన సన్యాసి కలకాచార్య, సాకా రాజు (కలకాచార్య కథా మాన్యుస్క్రిప్ట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ, ముంబై)

ఇవీ చూడండి మార్చు