విజయనగరం నగరపాలక సంస్థ

విజయనగరం నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నగరాన్ని పరిపాలించే పౌర సంస్థ.ఇది పురపాలక సంఘంగా మొట్టమొదట 1888 సం.ములో ఏర్పడింది. 2015 డిశెంబరు 9 న నగరపాలక సంస్థగా ఉన్నత శ్రేణి స్థాయి పొందింది.[1] ఇది కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, ప్రస్తుత ఎన్నికైన కౌన్సిల్ గడువు ముగిసే వరకు ఇది మునిసిపాలిటీగా కొనసాగుతోంది.[2]

విజయనగరం నగరపాలక సంస్థ
రకం
రకం
Vizianagaram Municipal Corporation
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

అధికార పరిధి మార్చు

కార్పొరేషన్ 57.01 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

మూలాలు మార్చు

  1. "విజయనగరం ఇక నగరపాలక సంస్థ". 2019-11-27. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

వెలుపలి లంకెలు మార్చు