విశ్వనాథన్ పెరుమాళ్

శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెం తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు.[1]

విశ్వనాథ్ పెరుమాళ్

బాల్యం మార్చు

వీరు 20 మేనెల 1964 లో తమిళనాడులోని కడలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఎన్. పెరుమాళ్, పి. ముత్తు లక్ష్మి. వీరు కడలూరులోని పెరియార్ కళాశాలలో బి.ఎ. చదివారు.

కుటుంబము మార్చు

వీరు ఆగస్టు 27 1998 లో( పి.పద్మినిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కలదు.)

రాజకీయ ప్రస్తావనము మార్చు

శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు. వీరు పార్ల మెంటరీ కంమిటీలో సభ్యునిగా కూడ వున్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "detailed Profile: Shri Viswanathan Perumal".[permanent dead link]