వి.బ్రహ్మారెడ్డి

డా.బ్రహ్మారెడ్డి హేతువాది.జన విజ్ఞాన వేదిక తొలి అధ్యక్షునిగా పనిచేశాడు.

డా.బ్రహ్మారెడ్డి

జీవిత విశేషాలు మార్చు

ఆయన ప్రకాశం జిల్లా లోణి పాపిరెడ్డిపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన వైద్యునిగా ఉన్నారు. ఆయన ఎస్.ఎస్.ఎల్.సి చదివారు. పి.యు.సి ని బై.పి.సి గ్రూపులో చేసారు. పి.యు.సి పాసైన తదుపరి కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేసారు.

రచనలు మార్చు

  1. నిత్యజీవితంలో మూఢనమ్మకాలు 1999
  2. మెదడూ- మనసూ 2000

అవార్డులు మార్చు

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'హేతువాద ప్రచారం'విభాగంలో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[1]

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు