- పోలవరం ప్రాజెక్టుకు పాపికొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని స్థలాన్ని ఉపయోగించడానికి సుప్రీంకోర్టు ఆమోదించింది.
- భారతీయ వార్తాపత్రికల సంఘం అద్యక్షుడిగా బాంబే సమాచార్ వీక్లీ పత్రికకు చెందిన హోర్మస్జీ కామా ఎన్నికయ్యాడు.
- ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజార్యాంకింగ్లో 12వ స్థానానికి ఎదిగింది.
|