శూద్రులు - చతుర్వర్ణాలలో నాల్గవ వర్ణం. వీరు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవకులు. చరిత్ర ప్రకారం వీరిలో ద్రావిడులు, కిరాతులు, నాగులు వంటి తెగలున్నాయి.

ఒక గుర్ఖా బ్రాహ్మణుడు ఇంకా శూద్రుడు , 1868లో తీసిన చిత్రం
A 1908 photo of a bride and bridegroom of the sudra caste in a horse-drawn vehicle.[73]

నేటి శూద్రులు రాజ్యలు జమిందారి సంస్థానాదీసులుగా పాలించిన వారు శూద్రులుగా పరిగణించ బడరు రాజరిక వ్యవస్థలైన రాజులు జమిందారులకు సేవచేసే వారు బ్రహ్మణులు. రాజరిక వ్యవస్థలైన రాజులు జమిందారులకు సేవ చేస్తూ రాజులు, జమీందారుల వద్ద దానాలు తీసుకుని కృతులయేవారు వీరి చెంత ఉంటూ వీరి సేవ చేసి ఉచ్చారణ చేస్తూ ఉన్న వారు శూద్రులు వైస్యులు అనగా వ్యవసాయదారులు వ్యవసాయనుండి వచ్చిన పంట ధాన్యము పప్పు మొదలగు వస్తు సామాగ్రిని ప్రజలకు అమ్మే వ్యక్తులు వీరికి సాయమొనర్చె వ్యక్తులు శూద్రులు. నేటి శూద్రులుగా పరిగణించేవారు బోయ బ్రహ్మణ, కోయ బ్రహ్మణ, చాకలి, కోయరాజు, కొండరాజు, బోయరాజు, మాదిగ, మాల మొదలగు కులాలు.

చరిత్ర

డణ్డోయుద్ధ క్షత్రియస్య కృషి వైశ్యస్య శస్యతే
శుశ్రూషైవ ద్విజాతీనాం శూద్రాణం ధర్మసాధనం

అన్న దాని ప్రకారం వేదాలు, చదువులు తెలిసిన వారు బ్రాహ్మణులయ్యారు; యుద్ధ విద్యలు , పరిపాలన తెలిసినవారు క్షత్రియులైయ్యారు; వ్యాపారం తెలిసినవారు వైశ్యులయ్యారు.

ఆర్యులు వచ్చేనాటికి భారత దేశంలొ కిరాత జాతులు ఉండేవారు. ఆర్యులు వీరిని అనాగరికులుగా భావించేవారు. ఆర్యులకు వీరి భాష తెలియనందున వీరికి భాష లేదని చెప్పారు. ఆర్యులకు, కిరాత జాతులకు తరచూ యుద్ధలు జరుగుతుండేవి. ఆర్యులు బలవంతులగుట చేత అనార్యులను తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టేవారు. అనార్యులు ఆర్యుల ఎదుట ముఖాముఖి నిల్చుని పోరాడలేక అరణ్యాలలో పర్వత గుహల్లో దాక్కొని రాత్రులయందు వారి నివాసస్థలాలపై పడి పశువు ధాన్యాదులను దోచుకొనుచూ యజ్ఞాతికర్మలు ద్వంసం చేయుచూ స్త్రీలను ఎత్తుకెళ్ళిపోయేవారు. అయినప్పటికీ ఆర్యులు వీరితో యుద్ధం చేసి గెలిచేవారు.

"https://te.wikipedia.org/w/index.php?title=శూద్రులు&oldid=3465809" నుండి వెలికితీశారు