శ్రీకాంత్‌ సాహు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పులసరా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న కార్మిక శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

శ్రీకాంత్ సాహు

కార్మిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
నియోజకవర్గం పొలాసర శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1972 జూన్ 7
భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు గంగాధర్ సాహు
జీవిత భాగస్వామి గోలప్ సాహు
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

రాజకీయ జీవితం మార్చు

శ్రీకాంత్‌ సాహు బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో పొలాసర శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు మార్చు

  1. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.