సువర్ణాంగి రాగం

సువర్ణాంగి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 47వ మేళకర్త రాగము.[1][2] సంగీతకారుడు ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "సౌవీరం' అని పిలుస్తారు.

"శుభపంతువరాళి" scale with Shadjam at C

రాగ లక్షణాలు మార్చు

ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G2 M2 P D2 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N3 D2 P M2 G2 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 11వ మేళకర్త రాగమైన కోకిలప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

  • ఇహపర సుఖ - కోటేశ్వర అయ్యరు
  • శ్రీరఘుపతిం - బాలమురళికృష్ణ
  • సరస సౌవీర - ముత్తుస్వామి దీక్షితులు
  • జయ జగన్మైయి - తంపురట్టి రుక్ష్మిణీ బాయి

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai