స్వరాభిషేకం (ధారావాహిక)

స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. కోట్లాది తెలుగు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దీన్ని రామోజీరావు నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి తెలుగు సినిమా పాటల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని సుమ కనకాల సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.[1]

ఈటీవీ స్వరాభిషేకం నిర్వహకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసిన శేషశైలవాసా శ్రీనివాసా అనే భక్తిగీతంతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు.

మూలాలు మార్చు

  1. "టాంటెక్స్ వారు అందిస్తున్న "స్వరాభిషేకం" – 29th Aug 2015 | Telugu Community News | Telugu Community News" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-26.

బాహ్య లంకెలు మార్చు