అప్పాసాహెబ్ ధర్మాధికారి

అప్పాసాహెబ్ ధర్మాధికారి, (దత్తాత్రేయ నారాయణ్ ధర్మాధికారిగా సుపరిచితుడు) (జననం: 1946 మే 14) మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త. డాక్టర్. నానాసాహెబ్ ధర్మాధికారి అడుగుజాడలను అనుసరించి, మహారాష్ట్రలో వివిధ చెట్ల పెంపకం, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు, స్వచ్ఛత డ్రైవ్‌లు, మూఢనమ్మకాల నిర్మూలన, డి-అడిక్షన్ సెంటర్లు మొదలైన వాటిని నిర్వహించడంలో అప్పాసాహెబ్ కీలక పాత్ర పోషించాడు. అతనికి 2014లో నెరుల్‌లోని డాక్టర్ డి వై పాటిల్ యూనివర్శిటీ ద్వారా డాక్టర్ ఆఫ్ లెటర్స్‌తో సత్కరించారు. 2017లో అతను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ, 2022 సంవత్సరానికి మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందుకున్నాడు.[1]

అప్పాసాహెబ్ ధర్మాధికారి
జననం (1946-05-14) 1946 మే 14 (వయసు 78)
రెవదానంద
జాతీయత India
ఇతర పేర్లుశ్రీ దత్తాత్రేయ నారాయణ్ ధర్మాధికారి
వృత్తిసామాజిక సేవకుడు, సంఘ సంస్కర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అడవుల పెంపకం, రక్తదానం, వైద్య శిబిరాలు, వరకట్న వ్యవస్థను నిర్మూలించడం, మహిళలు-గిరిజనులకు సాధికారత కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన, వ్యసనాలు, జాతీయ సమైక్యత- సాంప్రదాయ, మతపరమైన విలువలపై ప్రజలకు బోధించడం.
సన్మానాలుపద్మశ్రీ (2017), మహారాష్ట్ర భూషణ్ (2023)

మూలాలు

మార్చు
  1. "Social reformer Appasaheb Dharmadhikari to be conferred with honorary doctorate". Daily News and Analysis. 4 April 2014. Retrieved 4 February 2019.