ఆంధ్రప్రదేశ్ సాంకేతిక సేవలు (ఎపిటిఎస్)

(ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్) నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు (ఎపిటిఎస్) [1] ప్రభుత్వ పరిపాలనలో కంప్యూటర్ల వాడుకను పెంచడానికి 1986 లో స్థాపించబడిన సంస్ధ. దీని ద్వారా ఈ-కొనుగోలు సేవలు, నెట్వర్క్ సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇది సమాచార సాంకేతిక , ప్రసారాలశాఖ పరిధిలో పనిచేస్తుంది.

Digital Signature Certificate (DSC)
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ - వీటి ద్వారా ఆన్‌లైన్ డాక్యుమెంట్‌లలో డిజిటల్‌గా సంతకం చేసే వీలుంటుంది.

భవిష్యత్దర్శనం, లక్ష్యాలు మార్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార సాంకేతికతను సామర్ధ్యాలను పెంచుకోవడానికి, పౌరసేవలను మెరుగు చేయడానికి తోడ్పడడం

సలహాలనిచ్చే అంశాలు.

  • హార్డ్వేర్ , సాఫ్ట్వేరు కొనుగోలు
  • నెట్వర్కింగ్ సేవల కొనుగోలు
  • కార్యాలయ స్వయంచాలకత్వం సేవలు
  • కంప్యూటర్, ఫోన్ ఇతర సంవహాన సేవలు
  • సాఫ్ట్వేర్ వృద్ధి
  • శిక్షణ
  • వాడుకరి తోడ్పాటు సేవలు
  • ఐటి భద్రత , ఐటి తనిఖీ
  • డిజిటల్ సిగ్నీచర్స్

మూలాలు మార్చు

  1. "ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక సేవలు(ఎపిటిఎస్) వెబ్సైటు". Archived from the original on 2010-11-27. Retrieved 2010-11-29.