ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి

"'ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి"' మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన కవి, కథా రచయిత. ఇంటి పేరు ఉమ్మెత్తల ' తో నే జిల్లాలో ప్రాచుర్యం పొందిన కవి. సాహిత్య వేదిక ను స్థాపించి, పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. సాహిత్య దుందుభి" పేరుతో పత్రికను నడిపారు. పోల్కంపల్లి శాంతాదేవి కథలపై పరిశోధన చేసి ఎం. ఫిల్., పట్టాను పొందారు. వీరు రచించిన పలు కథలు, కవితలు వివిధ పత్రికలలో ముద్రించబడ్డాయి.

ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి
జననంఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి
నివాస ప్రాంతంవనపర్తి
ప్రసిద్ధికవి, రచయిత
మతంహిందూ

రచనలు మార్చు

  • అక్షరాంజలి
  • అంతస్తుల మందిరంలో అంతరంగం
  • యజ్ఞం
  • బాల్యం
  • ధర్మచక్రం
  • నేనూ పాడుతా.[1]

మూలాలు మార్చు

  1. పాలమూరు కవిత, సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-157