ఎస్వీ ప్రసాద్ భారతదేశానికి చెందిన 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[2]

ఎస్వీ ప్రసాద్
జననం1952
వృత్తిమాజీ ఐఏఎస్‌ అధికారి, మాజీ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జీవిత భాగస్వామిశ్రీ లక్ష్మి [1]
పిల్లలువర్థన్‌, శైలేష్‌

నిర్వహించిన భాద్యతలు మార్చు

  • నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్‌
  • 1982 నుండి వరకు కడప జిల్లా కలెక్టర్‌గా
  • 1985 విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా
  • ఆంధ్రప్రదేశ్ జెన్ కో చైర్మన్
  • ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ
  • నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శి [3]
  • కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శి
  • నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శి
  • 2009 డిసెంబరు నుండి 2011 సెప్టెంబరు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
  • మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేశాడు.[4]

మరణం మార్చు

ఎస్వీ ప్రసాద్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 జూన్ 1న మరణించాడు.[5]

మూలాలు మార్చు

  1. Dishadaily, dishadaily (2 June 2021). "మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇంట మరో విషాదం." Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  2. Mana Telangana (1 June 2021). "అరుదైన ఐఎఎస్ అధికారి". Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  3. Namasthe Telangana (1 June 2021). "మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ దంపతుల మృతి". Namasthe Telangana. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  4. Eenadu (2 June 2021). "SV Prasad: మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత". EENADU. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  5. The Hindu, R. Ravikanth (1 June 2021). "Former Chief Secretary of combined Andhra Pradesh S.V. Prasad succumbs to COVID-19". The Hindu (in Indian English). Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.