ఎస్.పి.సేన్ వర్మ, భారతదేశ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనరు. 1967 అక్టోబరు 1 నుండి 1972 సెప్టెంబరు 30 వరకు అతను ఆ పదవిలో పనిచేశాడు. భారతదేశ 3వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేసాడు. అతని హయాంలో 5వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 1971లో జరిగాయి.