ఏది పాపం? ఏది పుణ్యం?

ఏది పాపం? ఏది పుణ్యం? 1979లో విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఫిలింస్ పతాకంపై కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, మోహన్ బాబు, కె.వి.చలం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

ఏది పాపం? ఏది పుణ్యం?
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం చంద్రమోహన్ ,
మాధవి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ టి.వి.ఫిల్మ్స్
భాష తెలుగు


తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సంభాషణలు, పాటలు: మైలవరపు గోపి
  • సంగీతం: చెళ్లపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: పాచు
  • కూర్పు: చౌదుల సుబ్బారావు
  • నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు
  • దర్శకత్వం: కె.వాసు
  • బ్యానర్: టి.వి.ఫిలింస్
  • విడుదల తేదీ: 1979 ఫిబ్రవరి 9

పాటలు మార్చు

  • సందెకాడొస్తావు సై సై అంటావు
  • కాలమిలా ఆగిపోనీ...

మూలాలు మార్చు

  1. "Edhi Papam Edhi Punyam (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు మార్చు