చర్చ:పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
ఈ పేజీని సృష్టించడానికి ప్రేరణ ఈవారం ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చిన ఫెయిల్యూర్ స్టోరీ శీర్షికలోని సమాచారం. అందులోని ఈ వాక్యాలు ఈ పేజీకి ఆధారం - "దేవుడూలేడు, దెయ్యమూలేదు అని గట్టిగా వాదించే గోపీచంద్ ఒకానొకరోజు షిరిడీ సాయిబాబ భక్తుడయిపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆయన నమ్మకాల్లో వచ్చిన మార్పు 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' (కేంద్ర సాహిత్య అవార్డు పొందిన తొలి తెలుగు నవల) లో కనబడుతుంది."