జంధ్యాల మహతీశంకర్
జంధ్యాల మహతీశంకర్ తెలుగు కవి, రచయిత[1]. అతను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి వద్ద సాహిత్య విద్యనభ్యసించాడు. విజయవాడ శాతవాహన కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా, రీడరుగా పనిచేసాడు. 1984లో ఉత్తమ కళాశాలాధ్యపకునిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నాడు. అతను "వేలూరి శివరామశాస్త్రి కృతులు-సమీక్ష" అనే పరిశోధనా నిబంధం రాసి పి.హెచ్.డి అందుకున్నాడు. [2]
రచనలు మార్చు
- సాహితీమహతి
- వేలూరి శివరామశాస్త్రి వ్యాసభారతి
- వేలూరి శివరామశాస్త్రి అవధాన భారతి
- వేలూరి సారస్వత వ్యాసావళి
- అష్టదిగ్గజ కవితావైభవం
- కరుణశ్రీ కవితా విజయశ్రీ
- ఎఱ్ఱన కృతులు సమాజ చిత్రణము
- వేలూరి శివరామశాస్త్రి (మోనోగ్రాఫ్)
- వ్యాసవాణి[3]
- కవిత్రయ భారతంలో కమనీయ ఘట్టాలు
- తెలుగులో రాజకవులు
- తెలుగుకవులు - భక్తితత్త్వం
మూలాలు మార్చు
- ↑ "Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-07-15.
- ↑ "Google Groups". groups.google.com. Retrieved 2020-07-15.
- ↑ "వ్యాసవాణి : వేలూరి శివరామశాస్త్రి, జంధ్యాల మహతీశంకర్(సం.) : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-15.
బాహ్య లంకెలు మార్చు
- "Jandhyala Mahati shankar - YouTube". www.youtube.com. Retrieved 2020-07-15.