జింబో (1957) కవి, కథా రచయిత, విమర్శకుడు, న్యాయమూర్తి.జిల్లా , సెషన్స్ జడ్జి గా పనిచేసారు.జ్యూడిషీయల్ అకాడెమి డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా, ఆర్బిట్రేటర్ గా పనిచేస్తున్నారు.

జింబో
జననంమంగారి రాజేందర్
1957
India వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
వృత్తికవి, కథా రచయిత, విమర్శకుడు, న్యాయమూర్తి.

బాల్యం మార్చు

జింబో అసలు పేరు మంగారి రాజేందర్. ఇతను 1957లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో జన్మించారు.[1]

జీవిత విశేషాలు మార్చు

వృత్తి పరంగా న్యాయమూర్తి. న్యాయవ్యవస్థపై బండారాన్ని బయటపెట్టె కథలెన్నో ఇతను రాశారు. కవిగా, కథకుడిగా ఎన్నో రచనలు రచించారు.

కవిత్వ సంపుటాల మార్చు

  • హాజిర్ హై
  • రెండక్షరాలు
  • లోపలి వర్షం
  • చూసుండగానే
  • ఒకప్పుడు

కథా సంపుటాలు మార్చు

  • రూల్ ఆఫ్ లా
  • జింబో కథలు
  • మా వేములవాడ కథలు
  • కథలకి ఆవల
  • ఒక చిన్న మాట

మూలాలు మార్చు

  1. జింబో. "జింబో రెండక్షరాలు". నమస్తే తెలంగాణ. Retrieved 8 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=జింబో&oldid=3904641" నుండి వెలికితీశారు