జైమిని భారతం
జైమిని భారతం వ్యాసుని శిష్యుడైన జైమిని మహర్షి చేత రచించబడింది. ఇందులో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి అశ్వం దేశం నలుమూల తిరుగునప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు ఏవిధంగా అశ్వాన్ని రక్షించి అశ్వమేధ యాగం సమాప్తి చేయించిన విశేషాలు పొందుపరచబడ్డాయి.
వనరులుసవరించు
- ఏలూరిపాటి అనంతరామయ్య గారు సాధారణ తెలుగులో తెనిగించిన జైమిని భారతము.
- పిల్లలమర్రి పిన వీరభద్రుడు రచించిన జైమని భారతం
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |